Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Latest News కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

by Rama
కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు.ఈ సందర్బంగా కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని నాజురూల్ నగర్ లో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యవముతో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం స్థానిక మోర్కెట్ కమిటీ కార్యాలయ అవరణలో కోటి రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్షయంగా తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.ఆదివాసుల జిల్లా అభివృద్ధిలో వెనకబడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే అన్నారు.జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు.గతంలో సాగు చెసుకున్న పోడు రైతుల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఇక మున్ముందు ఎవరు కూడా అటవీ సంపదను హరించకుండా అటవుల సంరక్షణకు కృషి చెయ్యాలని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.