Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Main News పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

by Rama
పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు ఈ సందర్భంగా పాడి రైతులు పాలను రోడ్డుపై పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ద్వారా రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించి పాడిరైతులను ఆదుకోవాలని కోరారు. కడ్తాల పాల శీతలీకరణ కేంద్రం పరిధిలోని విజయ పాల సేకరణ కేంద్రాల అధ్యక్షులు శుక్రవారం మల్లు రవిని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు . ఏప్రిల్ 16 నుంచి నేటివరకు నాలుగు బిల్లులు రావాల్సి ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు గత కొన్ని నెలల కాలంగా పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తుందని తెలిపారు. సకాంలో బిల్లులు అందని కారణంగా పాడి ఆవులకు దాణా కొనుగోలుపై కు చేస్తున్న అప్పులు పేరుకుపోయి రైతులు ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023325
Total views : 141762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.