Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News బీ.టీ.పీ.ఎస్ లో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ దగ్ధం..

బీ.టీ.పీ.ఎస్ లో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ దగ్ధం..

by Rama
బీ.టీ.పీ.ఎస్ లో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ దగ్ధం..

పిడుగుపాటుకు బి.టి.పి.ఎస్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావటంతో 270 మెగావాట్ల మొదటి యూనిట్ ట్రిప్ అవటం జరిగింది.దీంతో అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చల్లార్చరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బి టి పి ఎస్ లో శనివారం రాత్రి పిడుగుపాటు కు పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది.దీని విలువ సుమారు 10 కోట్లు నష్టం వాటిల్లే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.పెనుగాలులు వర్షంతో పాటు పలుచోట్ల పిడుగు పాట్లు సంభవించాయి.మణుగూరులో బి టి పి ఎస్ మొదటి యూనిట్ సమీపంలోని పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పై పిడుగుపాటుకు పూర్తిగా కాలిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న బీటీపీఎస్ సీ.ఈ బిచ్చన్న సంఘటన స్థలం చేరుకొని పరిస్థితులను సమీక్షించారు.ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనను వివరించారు.అయితే ఇలా పిడుగుపాటు పవర్ ప్లాంట్ పై పడటం ఇదే తొలిసారి అని అధికారులు ఆచార్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46148

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.