అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన డ్రామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆల్ రెడీ ఆదానీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఏడాది పాలనలో ఎటువంటి లోపాలు లేనందు వల్లే .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపాలి గానీ..ఈ విధంగా చేయడం సరికాదన్నారు. పాలనలో ఏవైనా లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుకుంటామని, కానీ అవేమీ లేనందువల్లే బీఆర్ఎస్ డ్రామాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో ఎన్నికల్లో ఇఛ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ ఎక్కడ తమకు మైలేజీ వస్తుందోనని భావించి.. అనవసరమైన ఆందోళనలకు దిగుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు కట్టిపెట్టి.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్ధతు పలకాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి