పొత్తులు పెట్టుకొని ఎంత మంది వచ్చిన ప్రజలు మాత్రం సీఎం జగన్ కె పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరో సారి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించామని, ఇవాళ ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలబడ్డ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బుట్టరేణుక అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 47795