సినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి. తెలుగు వాళ్లు, ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా, సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల మనోభావాలు దెబ్బతీసిందనే భావనతో ఆమెపై చెన్నై, మధురైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం సినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి. తెలుగు వాళ్లు, ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా, సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి.కస్తూరి తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల మనోభావాలు దెబ్బతీసిందనే భావనతో ఆమెపై చెన్నై, మధురైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం సినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి.
తెలుగు వాళ్లు, ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా, సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి. కస్తూరి తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల మనోభావాలు దెబ్బతీసిందనే భావనతో ఆమెపై చెన్నై, మధురైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు రావడంతో ఆమెపై కేసులు నమోదు చేసిన పోలీసులు నటికి నోటీసులు పంపగా కస్తూరి పరారీలో ఉన్నట్లుగా తేలింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్తూరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్ రచ్చప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
- జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 46205