BRS మాజీ మంత్రి హరీష్రావుకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌజ్పై హరీష్రావు ను విచారణకు రావాలి అని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. రంగనాయకసాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు తన పేరుపై అక్రమంగా రాయించుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆరోపించారు. తన ఫామ్హౌస్కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలని, అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. హరీష్రావు ఫామ్ హౌజ్పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగహాట్ టాపిక్ గ మారింది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి మాటలకు హర్సిహ్ రావు స్పందించారు. మాది అక్రమంగా రాయించు కోవడాలు… ప్రజలను బెదిరించడాలు… కబ్జాల చరిత్ర మా హయాం లోనే లేదన్నారు హరీష్ రావు. నేను న సొంత డబ్బులతో రైతుల వద్ద 13 ఎకరాల స్థలాన్ని పట్టా భూమి కొనుగోలు
. నాదగ్గర ప్రతి దానికి ఆధారాలు ,డాకుమెంట్స్ ఉన్నాయి అని హరీష్ రావు స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి