Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Political జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ఎన్నికల ప్రచారం..

జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ఎన్నికల ప్రచారం..

by Prakash
jogi rajeev

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం

ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ కు మద్ధతుగా తనయుడు జోగి రాజీవ్ ఎన్నికల ప్రచారం..

Follow us on : FacebookInstagramYouTube & Google News

జోగి రాజీవ్ కామెంట్స్ (Jogi Rajeev)

జగనన్న ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించారు. ఎన్నికల ముందు చంద్రబాబు పసుపు కుంకుమ ఆపలేదు. ఐదు ఏళ్ల నుండి అందిస్తున్న పథకాలను బాబు ఆపించాడు. కుట్ర చేసి పథకాలు ఆపించాడు. ఎన్డీఏ ఎలయన్స్ పాత చింతకాయ పచ్చడి. బూత్ స్థాయి నుంచి వైసీపీ పటిష్టంగా ఉంది. మా సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి. జోగి రమేష్ ను ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించండి. పెనమలూరు గెలిచి జగనన్నకు బహుమతిగా అందిస్తాం.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.