325
ఎన్నికల వేళ హైదరాబాద్(Hyderabad) లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. కీసర ప్రధాన మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. మోటారు వాహనంపై తరలిస్తున్న వ్యక్తి నుంచి ఈ డబ్బును రికవరీ చేశారు. అయితే దాదాపు 18 లక్షల రూపాయలను ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తరలిస్తుండంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశామని తెలిపారు. అక్రమంగా నగదును తరలిస్తున్న సాయికుమార్, కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కేపీహెచ్ బీ లో తగలబడిన దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు..హైదరాబాద్ నగరంలో భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తున్న ‘శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్’కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు, కెపిహెచ్బి పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్…
- మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి…మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మరోవైపు బహదూర్ పల్లి…
- హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి.హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంపై పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 47727