Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Film ఆస్తి కోసం తండ్రి పై కేసు పెట్టిన హీరో మంచు మనోజ్

ఆస్తి కోసం తండ్రి పై కేసు పెట్టిన హీరో మంచు మనోజ్

by Rama
ఆస్తి కోసం తండ్రి పై కేసు పెట్టిన హీరో మంచు మనోజ్

రోజు ఏదో ఒక గొడవతో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీలో మరోసారి గొడవలు పోలీస్ స్టేషన్ వరకి వచ్చి చేరాయి. తాజాగా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశారని పీఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. మోహన్ బాబు కుటుంబంలో గొడవలు బయటపడ్డాయి. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ కూడా తనపై దాడి చేశారని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు, స్కూల్ అంశాలపై వీరిమధ్య విభేదాలున్నాయి. మోహన్ బాబు- మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
    ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
  • హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
    స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
  • ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
    ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
  • విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..
    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
  • యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..
    యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010937
Total views : 70874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.