ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన హామీని ప్రకటించారు. తాము మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే 18 ఏళ్లకు పైబడిన ప్రతీ మహిళకు నెలకు 2100 …
National
-
-
దేశ రాజధాని ఢిల్లీలోని ఆరు పాఠశాలలకు మరోసారి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు స్కూళ్లకు ఇవాళ బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన విద్యాసంస్థల …
-
నటుడు ధనుష్ మద్రాస్ హైకోర్టులో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులపై ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ వివాదంపై పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హై కోర్ట్ జనవరి 8వ తేదీ లోపు ఈ వివాదం …
-
జగిత్యాల జిల్లాలో వసతుల లేమితో విద్యార్థినీలు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన హాస్టల్ …
-
సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ త్వరగా …
-
భారత సముద్ర తీర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న 78 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వాళ్లు చేపలు పట్టేందుకు ఉపయోగిస్తున్న రెండు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. భారత తీరంలో బంగ్లాదేశ్ మత్స్యకారులు అక్రమ …
-
ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయలేరు, చేస్తే సహించలేరని విమర్శించారు. హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే …
-
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన..ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ లో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగిన ఎస్ ఎం కృష్ణ వివిధ కీలక …
-
RBI కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ …
-
పశ్చిమాసియా దేశమైన సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది. తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి.. సిరియా …