Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన పురందేశ్వరి.

బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన పురందేశ్వరి.

by Prakash
Purandeshwari

బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ ఏపి అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari)

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విజయవాడ(Vijayawada), పురంధేశ్వరి, ఏపి బీజేపీ అధ్యక్షురాలు. ఎన్నికల ప్రచారం కోసం ఎల్ ఈడీ వాహనాలను వినియోగిస్తాము. దేశవ్యాప్తంగా ఒక కోటి మంది నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఈ వాహనాలకు రెండు బాక్స్ లు ఉంటాయి, వాటిలి ప్రజల అభిప్రాయాలు తెలియచేయాలి. అలా ప్రజల తెలియ చేసిన సమస్యలను మా మ్యానిఫెస్టోలో లో పెడతాము. పొత్తుల పై ఏపి అధినాయకత్వం ఢిల్లీ వెళ్లి మా అభిప్రాయం తెలియచేసాము. టీడీపీ(tdp), బీజేపీ, జనసెన పొత్తు కరారు అయింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది రేపు సాయంత్రానికి అందరికీ తెలియచేస్తాము. రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనను అంతం అందించాలి అంటే కచ్చితంగా అందరూ ఏకం అవ్వాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.
సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి …
నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక …
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

024297
Total views : 144630

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.