వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా…. పుష్ప 2లో తన నటనతో గ్లామర్, రొమాన్స్, నటన పరంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఛావా, సికందర్ హిందీ సినిమాలు. తెలుగులో తనే మెయిన్ లీడ్ లో నటిస్తోన్న రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ తో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీస్ ఉన్నాయి. లేటెస్ట్ గా మరో కోలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.తాజా గా కోలీవుడ్ లో అమరన్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తో రష్మిక నటించబోతున్నట్టు సమాచారం. విజయ్ వంటి టాప్ హీరో తో నటించినా తనకు మంచి గుర్తిపు రాలేదు. అంతకు ముందు కార్తీతో సుల్తాన్ చేసినా గుర్తింపు రా లేదు. మరి శివకార్తికేయన్ తో అంటే ఇప్పుడు అతని రేంజ్ మారింది. అమరన్ తర్వాత అతన్నీ టాప్ హీరో అంటున్నా రు. శిబి చక్రవర్తి డైరెక్ట్ చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్ లో రష్మిక నటించబోతోందా లేదా అనే అనౌన్స్ కొన్ని రోజుల్లోనే రాబోతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 33564