వేములవాడ (Vemulawada)..
తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణం వైభవంగా జరిపించారు. దేవాలయం తరుపున ఆలయ ఈఓ కృష్ఱ ప్రసాద్, మున్సిపల్ తరుపున కమీషనర్ అన్వేష్ శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇది చదవండి : శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..
కల్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినీలు హజరయ్యారు. ఒక వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మారో వైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహం అడారు. దేశంలో మారెక్కడ లేని విధంగా ఇలా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ అనవాయితీగా కోనసాగుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని… - గుజరాత్లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని… - పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం..









Total views : 74838