అనంతపురం(Anantapur) జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం వైసీపీ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డి(Mettu Govindareddy) సొంతూరు బొమ్మనహాల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65కుటుంబాల వారు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పసుపు …
Tag:
Anantapur
-
-
ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రాగి పిండి …
-
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర …
-
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో ఘనంగా 157 వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు …