పట్టాభిరాం(Pattabhiram), నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి(TDP Yuvashakti) కార్యక్రమం కార్యక్రమంలో ప్రభుత్వ తీరును విమర్శించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువశక్తి(TDP Yuvashakti) కార్యక్రమం: మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న …
AndhraPradesh
-
-
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, వైసీపీకీ బిగ్ షాక్ | Big shock for YCP… వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గోపనపల్లి(Gopanapally) గ్రామస్తులు. కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించిన మండిపల్లి. తెలుగుదేశం పార్టీ …
-
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ …
-
నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో …
-
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద …
- Andhra PradeshLatest NewsPoliticalPolitics
ప్రకృతి వ్యవసాయం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది…
ప్రకృతి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని వైకాపా రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా. సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ పంటల …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ జనసేనల పర్యటన
బాపట్ల జిల్లాచుండూరు మండలం ఆలపాడు గ్రామంలో జనసేన నేతలతో కలిసి టీడీపీ నేతలు పర్యటింటారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయ కర్త ఉషా రాజేష్ తో కలిసి బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ …
-
బీటెక్ రవిని వైద్య పరీక్షల కోసం రిమ్స్ కు తరలించిన పోలీసులు…గతంలో నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప ఎయిర్పోర్టులో జరిగిన ఘటనలో మాజీ టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి పై కేసు నమోదు…ఎయిర్ పోర్ట్ …
-
ఏలూరు జిల్లా ఏలూరు సమన్వయ కమిటీ సమావేశం ఏర్సాటు చేశారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని బాయికాట్ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందించలేకపోతున్నాను …