అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాథవరం మండలం చిన్న గోల్కొండ పేట మరియు ఆర్తి అగ్రహారం గ్రామాల్లోని ఎన్నికల సభలో నిర్వహించిన రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నర్సీపట్నం ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్నపాత్రుడి (Ayyannapathrudu)కి సైకిల్ గుర్తు పైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలంపై గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతోటి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణా తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…





Total views : 38497