చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు (Matsyarasa Visveswara Raju) వారపు సంతలో జోరుగా ప్రచారం చేశారు. మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి విశ్వేశ్వర రాజు తో పాటు ప్రచారం లో పాల్గొన్నారు. విశ్వేశ్వర రాజు వారపు సంతలో ప్రచారం నిర్వహిస్తూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రచారం చేసి ప్రజలకు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునీ మరెన్నో సంక్షేమ పథకాలు పొందాలని అవ్వ తాతలకు అన్నతమ్ములకు అక్క చెల్లెమ్మలు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కోరభూ అనుష దేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, jCS మండల కన్వీనర్ పాంగి గణబాబు, ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, మండలం వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు,సీనియర్ నాయకులు, నాయకులు మండల సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…




Total views : 74521