ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు. …
#cmchandrababu
-
-
ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు. జైలు నుండి నేరుగా గీత ఆర్ట్స్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అల్లు …
-
చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ ఏర్పడిందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. రాజధానిని 16వ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేసే పనులను ఆయన పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21 వేల కోట్ల రూపాయల మేర …
- Andhra PradeshLatest NewsMain NewsPolitical
రాష్ట్రమే ఫస్ట్ … ప్రజలే ఫైనల్ ఆరు నెలల్లో అనేక అడుగులు వేశాం
ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం … ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబునాయుడు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు …
-
సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సుమారు …
-
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి న్యాయస్థానం రెండ్రోజుల కస్టడీ విధించింది. దీంతో వర్రా రవీంద్రారెడ్డిని ఈ రోజు, రేపు కడప …
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ …
-
కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం …
-
రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను …
-
రాంగోపాల్వర్మ బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సోషల్మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు …