కడప జిల్లా | Kadapa Crime News
తల్లీబిడ్డలతో సహా ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య. వల్లూరు మండలం గంగాయపల్లి గ్రామ పొలాలలో జరిగిన ఘటన. వ్యవసాయ పొలాల్లో తల్లీ, కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులు చెట్టుకు ఉరివేసుకున్న ఘటన. భార్య భర్తల మధ్య కోర్టులో నడుస్తున్న భరణం కేసు సమస్య. భర్త శ్రీహరి తో కలిసి ఉంటాము అంటే భర్త నిరాకరించడం తో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంభం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు. మృతులు చెన్నూరు వాసులు ఉమామహేశ్వరి (42), ఫణి కుమార్(18), ధనలక్ష్మి (17)గా గుర్తింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…