చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలం,
ఎస్. గొల్లపల్లి లో ఏనుగుల గుంపు హల్ చల్| Elephants In Chittoor
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నా, పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపై తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్పు పరికరాలు అన్నింటిని ధ్వంసం చేసింది. సిజి . గంట్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నపించుకొంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…