పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 104950 ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం 17రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 24366 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.వి ఆంజనేయులు 17 వ రౌండ్ 23348 ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు.
GV Anjaneyulu
పల్నాడు జిల్లా
నామినేషన్ దాఖలు చేసిన జీవి ఆంజనేయులు…| Gv Anjaneyulu
పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు , జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను మరియు బీజీపీ నాయకులు మేడం రమేష్ మరియు తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu). టిడిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ…. అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించిన ఎమ్మెల్యే బొల్లా పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ బూతు పురాణం పిల్లలు మహిళలు వినలేకపోతున్నారని సభ్యత నేర్చుకోవాలని హితావు చేశారు.
వినుకొండ పట్టణంలోని త్రాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారానికై నిధులు తీసుకువస్తే దానిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుర్యోగం చేశారని దీనిపైన మేము ప్రశ్నించినందుకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించినందుకు దానికి సమాధానం చెప్పుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాలపై ఎమ్మెల్యే బొల్లా చేసినటువంటి పదజాలాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బొల్లా ఓటమి భయంతోనే అసహనానికి గురై ఇలాంటి అసహ్య పదజాలను ఉపయోగిస్తున్నారని జీవి ఆంజనేయులు ఆరోపణ చేశారు.
ఇది చదవండి: స్టేషన్ లోనే పంచాయితీలు షూరు..
Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పోలీసులు పని తీరుని తప్పుపట్టిన జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu)
పల్నాడు జిల్లా: నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు (gv anjaneyulu) పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇలా అని కామెంట్స్ చేసారు.ప్రజాగళం సభలో పోలీసుల తీరు అసలు బాలేదని, టిడిపి జనసేన బిజెపి కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని ,నిన్న జరిగిన ప్రజాగళం(praja galam) సభ.జన సముద్రంగా మారింది.ప్రజలందరూ వచ్చి సభను జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
పోలీసులు సహకరించని కారణంగానే సభకు వచ్చిన జనం రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, వాహనాలకు పార్కింగ్ స్థలం కూడా కేటాయించాం, కానీ పోలీసులు వైఫల్యం కారణం గా ఇచ్చిన పార్కింగ్ లోకి వాహనాలను పోలీసులు మల్లించలేదు. వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని, మూడు ఇటుకలు కూడా పెట్టలేకపోయాడు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని,ఇంటింటికి ఈరోజు మద్యం పంపించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు.
ఇదిచదవండి : పదవ తరగతి పరీక్షలు ప్రారంభం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వరికెపుడిసెలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులుతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.



Total views : 74511