భీమవరంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్..| Pawan Kalyan| Bhimavaram
భీమవరంలో నాకు ఇళ్లు అద్దెకు ఇస్తుంటే గ్రంథి శ్రీనివాస్(Grandhi Srinivas) అడ్డుపడ్డాడు. గ్రంథి శ్రీను….నీకు రోజులు దగ్గర పడ్డాయి… నీకు రౌడీయిజం ఎక్కువయింది. గ్రంథి శ్రీనుకు డిపాజిట్ లేకుండా చేస్తాం. భీమవరంలో అర్బన్ బ్యాంక్ లెకుండా చేశాడు ఇక్కడి ఎంఎల్ఏ. భీమవరంలో నా సొంత పార్టీలో నాయకులే గ్రంథి శ్రీనివాస్ ను ఏమైనా అంటే అతన్ని ఏమీ అనకండి అనే వారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మేము అధికారంలోకి వస్తే భీమవరానికి త్రాగునీరు సమస్య లెకుండా చేస్తాం. భీమవరానికి రింగ్ రోడ్డు అవసరం… అది మేము నిర్మిస్తాం. జగన్ ఒక మూర్ఖుడు…. నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. భీమవరంలో రౌడీయిజం తగ్గించకపోతే చొక్కా పట్టుకుని లాగి తన్నుత. నాకు భీమవరంలో కొంచెం స్థలం ఇవ్వండి… ఇళ్ళు కట్టుకుంట.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గ్రంధి శ్రీనివాస్ కు డిపాజిట్ లేకుండా చేస్తా- పవన్ కళ్యాణ్