భారత సైన్యానికి మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ …
Odisha
-
-
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. రేపు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన …
-
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్నాథుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. …
-
దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికల(General Elections 2024)కు నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్(Polling)కు ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) చేసింది ఈసీ. మూడో దశలో మొత్తం 94 లోక్సభ …
-
లోక్సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule): రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికల(Lok Sabha Election)తో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ …
-
ఈసీకి నూతన ఎన్నికల కమిషనర్లను ఎంపిక.. ఇవాళో.. రేపో.. ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) షెడ్యూల్ విడుదల(Release schedule) చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీ(Election Commissioners)కి నిన్న నూతన ఎన్నికల కమిషనర్లను …
-
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. 48 గంటల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం లోపు నోటిఫికేషన్ను రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే …
-
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, …
-
ఒడిశాలోని రూర్కెలాలో ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు దూసుకొచ్చాయి. ఓ మెమూ రైలుకు ప్యాసింజర్ ట్రైన్ ఎదురెళ్లగా ఆ వెనకే వందేభారత్ ట్రైన్ దూసుకొచ్చింది. లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో వంద మీటర్ల సమీపంలోకి వచ్చి రెండు రైళ్లు …