ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన …
#pawankalyan
-
-
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి న్యాయస్థానం రెండ్రోజుల కస్టడీ విధించింది. దీంతో వర్రా రవీంద్రారెడ్డిని ఈ రోజు, రేపు కడప …
-
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు …
-
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి …
-
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. హనుమాన్ మాల ధరించిన వరుణ్ తేజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ …
-
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఫై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అవుతుంది. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకోవడం తో.. సినిమాపై అభిమానుల్లో …
-
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. తన ఢిల్లీ పర్యటన వివరాలను.. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు పవన్. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం …
-
మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా …
-
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై …
-
మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవనిజం సక్సెస్ అయ్యింది. ఎన్డీఏ కూటమి తరఫున మహాయతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ఫోకస్ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయతి కూటమి విజయ శంఖాన్ని మోగించింది. …