వైసీపీ నేతలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, జగన్ వైయస్ వివేకా హత్య కేసులో కూడా సిబిఐ …
political news
-
-
ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయలేరు, చేస్తే సహించలేరని విమర్శించారు. హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే …
-
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా రేపు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అనంతరం ఈనెల 12, 13 తేదీల్లో …
-
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు …
- TelanganaHyderabadLatest NewsMain NewsPolitical
తెలంగాణ అసెంబ్లీ వద్ద హై టెన్షన్ … BRS ఎమ్మెల్యేల అరెస్ట్
తెలంగాణ శాసనసభ వద్ద హై టెన్షన్ గా మారింది. అదానీ- రేవంత్ రెడ్డి ఫొటో ఉన్న టీ షర్టులను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చారు. అసెంబ్లీకి వెళ్తున్న BRS పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ను కూడా …
-
తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై ఇప్పటికిఏ అధికారిక గుర్తింపుహోదా లేదని, మేము చక్కటి రూపం తో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో …
-
తెలంగాణ కేబినెట్ లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఆదివాసి బిడ్డను అవమాన పరిచే కుట్ర జరుగుతోందని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. …
-
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన డ్రామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆల్ రెడీ ఆదానీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ …
-
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. …
-
అభివృద్ధి , సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. పేదలకు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అందిస్తోందన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో చైర్ పర్సన్ స్వప్న …