విశాఖపట్టణంలో చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని.. జీవీఎంసీ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. రోడ్లపై ఇష్టారీతిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే …
#vishakapatnam
-
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ …
- Andhra PradeshLatest NewsMain NewsVishakapattanam
విశాఖ కేర్ ఆస్పత్రిలో దారుణం … స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు
విశాఖ కేర్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగు చూసింది.తలకు గాయంతో స్కానింగ్ కోసం కేర్ ఆస్పత్రికి ఓ వచ్చిన మహిళ అడ్మిట్ కాగా..ఆమెకు స్కానింగ్ …
- Andhra PradeshLatest NewsMain NewsTelangana
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7గంటల27 నిమిషాలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. …
-
కుళ్లిపోయిన మాంసాహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది విశాఖలోని కామత్ హోటల్. విశాఖ బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ లో ప్రతిరోజూ మిగిలిపోయిన మాంసాహారన్ని అలాగే రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో తిరిగి …
-
విశాఖ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. గత ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి …
-
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. …
-
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మండలిలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, …