Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

by Rama
TTD

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ., రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు., టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ., టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో గత మూడేళ్లుగా విపరింతంగా గంజాయి., మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయన్నారు. మత్తుపదార్థాలపై కథనాలు తీసే సమయంలో పత్రిక విలేకర్లపై దాడికి డిఎంకే నాయకులు తిరగబడ్డారని అన్నారు. ఎమర్జెన్సీ పాలన తమిళనాడులో కనిపిస్తుందన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: