Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం…

టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం…

by Prakash
TDP office

టిడిపి కార్యాలయం (TDP office ) :

మార్కాపురంలో ఉన్న టిడిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఎన్నికల కోసం హడావుడిగా పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నాటకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వం పై జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి ఏమి వరగదీసారని ఈ ప్రాంతానికి వస్తున్నారని ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలువలను పూర్తి చేయకుండా, నిర్వాసితుల కాలనీలలో వసతులు కల్పించకుండా ఏ విధంగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని ప్రశ్నించారు. మీరు చేస్తున్న మోసాలను ప్రజలను మభ్యపెడుతున్న వాగ్దానాలను రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకువెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన 'నేతన్న సేవలో' కార్యక్రమంలో హోంమంత్రి …
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతల ఆత్మీయ సమ్మేళనం.
పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై …
డీఎస్సీ నియామకాలపై నెల్లూరులో వైసీపీ నిరసనలు.
మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: