కాంగ్రెస్ పార్టీ(Congress party) నేడు తుక్కుగూడ(Tukkuguda)లో జన జాతర బహిరంగ సభ(Jana Jatara Public Meeting) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు …
Rangareddy
-
-
రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు (EC River)లో యదేచ్చగా ఇసుకాసురులు ఇసుక దందులు నిర్వహిస్తున్నారు. ఈసీ నదిలో నుంచి తీసినా ఇసుకను పక్కనే డంపింగ్ చేసి ఎదేచ్ఛగా అమ్మేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి …
-
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అలాగే పరిగి డిసిసి …
-
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఎర్రోనిగూడ గ్రామానికి చెందిన మకుటం నర్సింలు (47) మరియు సోమయ్య(70) ఇద్దరు కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు( విరు బుచాపోల్లు). నిన్న రాత్రి కథ చెప్పడానికి వెళ్లి ఉదయం వస్తున్న క్రమంలో అల్లాడ …
-
చేవెళ్ల ముఖ్య కార్యకర్తల సమావేశానికి డుమ్మా కొట్టిన కేటిఆర్… ఈ రోజు చేవెళ్ళలో నిర్వహించిన పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి డుమ్మా కొట్టిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఈ యొక్క కార్యక్రమంలో చేవెళ్ల …
-
ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్(Scrap godown)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad)లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి …
-
బీజేపి అభ్యర్థి ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra)… చేవెళ్ల పార్లమెంట్ బీజేపి అభ్యర్థి ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra)లో భాగంగా ఈ రోజు ఉదయం శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి గుడి శ్రీ సీతారామస్వామి …
-
ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra) : ఏడేండ్లు ఏం చేశామో గడపగడపకు తెలిపేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra) ద్వారా బీజేపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే …
-
రంగారెడ్డి జిల్లా, అత్తాపూర్(Attapur) పోలీస్ స్టేషన్ రాజేంద్రనగర్ సర్కిల్(Rajendranagar Circle) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. అక్బర్ హిల్స్ కాలనీ సుల్తాన్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కార్ పార్కింగ్ చేసిన కారు యాజమాని అయ్యాజ్ అహ్మద్, …
-
మోసపూరితంగా 60 కోట్ల విలువగల భూమిని కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి గ్రామ పరిధికి చెందిన సర్వేనెంబర్ 334, 335 గల 5 ఎకరాల 12 గుంటల …