Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Telangana పసి ప్రాణాలు తీసిన డ్రైవర్ నిద్రమత్తు..

పసి ప్రాణాలు తీసిన డ్రైవర్ నిద్రమత్తు..

by Prakash
Wanaparthy road accident

వనపర్తి జిల్లా(Wanaparthy)

కొత్తకోట జాతీయ రహదారి NH44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. టేక్కలయ్య దర్గా సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఎర్టిగ కారు. అక్కడికక్కడే నలుగురి మృతి. ఆసుపత్రికి కి తరలిస్తుండగా మరో చిన్నారి మృతి. మొత్తం 5కు చేరిన మృతుల సంఖ్య. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణం. మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలు. ముగ్గురు పరిస్థితి విషమం. క్షత గాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలింపు. బళ్లారి నుంచి హైదరాబాదుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ
ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. …
జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో …
సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46185

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.