ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి రూపొందించే కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు . వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాపై బారి అంచనాలు వేసుకున్నారు రాజమౌళి .రాబోయే సినిమా వీళ్లిద్దరి కంబినేషనేషన్ లో అంతర్జాతీయ క్రేజ్ ను సంపాదించుకుంటుంది అని ముందుగానే పబ్లిక్ టాక్ వినిపిస్తుంది .కొన్నిరోజులుగా రాజమోళి కథ రాయడం పూర్తిచేసి షూటింగ్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారు.
బాడీ పరంగా జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్… ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా పొడవు జుట్టు.. గడ్డంతో కనిపించాడు . కానీ నిన్న రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గడ్డం చిన్నగా హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి మరింత స్టైలీష్ గా కనిపించి సూపర్ స్టార్ న్యూ లుక్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు .నెటిజన్లు మాత్రం జక్కన్న కోసమే మహేష్ బాబు ఇంతలా మారిపోయాడు అంటూ .. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్న్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 70887