ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక …
Health
-
-
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఇంధన వనరుల వినియోగం, ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో ఎన్ఓ2 …
-
హైదరాబాద్లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఏ శాఖకు నిధులు ఆలస్యం అయినా.. …
-
విశాఖ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. గత ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి …
-
సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజన్ పై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ కిట్లను తరలించారు. వాటర్ కంటామినేషన్ …
-
వికారాబాద్ జిల్లా తాండూర్లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్స్ అసహనం వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఓపీ టైంకు అందుబాటులో ఉండడం …
-
ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్ …
-
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతోంది .మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అయితే, జికా …
-
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒక ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న …
-
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు …