భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా …
Health
-
-
ములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి, మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు. మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి …
-
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న …
-
తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది . తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు. వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా …
-
పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా .గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్, మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదు. లెనిన్ నగర్ ,మారుతి నగర్ లో వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న 20 మంది కాలనీవాసులు …
-
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేగింది. ఒక్క పుణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు. పుణేలో మొదట ఓ డాక్టర్ కు, ఆయన టీనేజి కుమార్తెకు …
-
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాల రాకతో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండగా, మరోవైపు అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది. ఈ క్రమంలో మరోసారి జికా వైరస్ కలకలం …
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు హోటల్లు మరియు డాబాల పై ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య అతని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు.కళ్యాణదుర్గం లో పలు హోటల్ల లో మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అమ్ము తున్న హోటల్లు …
-
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది . అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04, పిల్లలు 03, మహిళలు 8 …
-
కాకినాడ జిల్లా తొండింగి మండలాన్ని పట్టి పీడిస్తున్న డయేరియా . మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు . గత వారం రోజుల క్రితం తొండంగి మండలం కొమ్మనపల్లిలో ప్రారంభమైన డయేరియా కేసులు . డయారీకి కారణమైన వాటర్ …