ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన 80 వ ముషాయిర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేని ఆశీర్వాదం తీసుకొని దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు ప్రార్థనలు నిర్వహించి త్వరలో రాంచరణ్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను మజార్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను దర్శించడం, ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తన స్నేహితుడు బుచ్చిబాబుతో కలిసి దర్గాకు వచ్చినట్లు రామ్ చరణ్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి