జీహెచ్ఎంసీ పరిధిలోని దోమల ఉత్పత్తి ప్రదేశాల్లో వాటి నివారణకు గాంబూజియా, ఆయిల్ బాల్స్ వేయాలని కమిషనర్ ఆమ్రాపాలి..అధికారులను ఆదేశించారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్క. మ్యూనిటీ …
Hyderabad
-
-
సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడిపంటలు …
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు …
-
వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో గ్రేటర్ హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అన్నారు. డెంగ్యూ నివారణ పై జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలితో కలిసి సమీక్షించారు. జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలితో పాటు …
-
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే …
-
తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు …
- TelanganaHyderabadLatest NewsMain News
CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర
ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర ప్రారంభించారు. జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు …
-
రాష్ట్రం నుంచి డ్రగ్స్ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్లో డ్రగ్స్ విక్రయస్తున్నారన్న పక్కా …
-
గోల్కొండ బోనాలతో హైదరాబాద్లో బోనాల పండుగకు నాందిపడింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు …
-
ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా …