కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల. హైకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుతంనివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..మారిపోయింది. గ్రామానికి చెందిన నాయకుడు వెంకటప్పనాయుడు హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు …
Crime
-
-
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కుండలేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్క వారి పేట లోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నపుకారు షికార్లు చేస్తోంది. దాంతో స్థానికులు ఈ విషయంతెలిసి బెంబేలె …
- CrimeLatest NewsMain NewsTelangana
వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు….
దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా జరిగిన ఘర్షణ. తమ …
-
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి భార్యభర్తలిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల వయసు …
-
మహేశ్వరం(Maheshwaram) తుక్కుగూడ(Tukkuguda) లో భారీ అగ్ని ప్రమాదం(fire Accident) సంభవించింది. స్థానిక హార్డ్ వేర్ పార్క్ కంపెనీ(Hardware Park Company) లో సంభవించిన అగ్ని ప్రమాదానికికారాణాలు ఇంకా తెలియ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మంటలు భారీ గా …
-
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఎన్కౌంటర్(Encounter)లో నలుగురు మావోయిస్టులు(Maoists) హతమయ్యారు. నారాయణ్పూర్ జిల్లా(Narayanpur District) అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఘటనాస్థలి …
-
విజయవాడ (Vijayawada)లో డాక్టర్ కుటుంబం(Doctor’s family) ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా పోలీసు(Police)లు గుర్తించారు. ఈ ఘటన వెనక ఇది …
-
కడప జిల్లా | Kadapa Crime News తల్లీబిడ్డలతో సహా ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య. వల్లూరు మండలం గంగాయపల్లి గ్రామ పొలాలలో జరిగిన ఘటన. వ్యవసాయ పొలాల్లో తల్లీ, కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులు చెట్టుకు …
-
కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని తిమ్మాపూర్ మండలం(Timmapur Mandal) వచ్చునుర్ లో ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మరణించారు. లోయర్ మానేరు గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి ఈతకు వెళ్లాడు. …
-
జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్(Police Station) పరిధి రోడ్ నెంబర్ 10 లో బెంజ్ కారు(Benz car) బీభత్సం.. కరెంట్ ట్రాన్స్ఫారం పైకి దూసుకెళ్లిన కారు. భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి. …