పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నరసాపురం పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి శ్రీనివాస వర్మ(Srinivasa Varma), పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో కూటమి శ్రేణులు మోటార్ సైకిల్ …
West Godavari
-
-
రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) : టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) పోటీపై స్పష్టత వచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన ప్రకటించారు. పార్టీ బీఫాం అందుకుంటానని, ఈ …
-
నరసాపురం రాజకీయం (Narasapuram politics) : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రాజకీయం (Narasapuram politics) రసవత్తరంగా మారింది. ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం …
-
పశ్చిమగోదావరి(West Godavari) జిల్లా నర్సాపురం ఆర్టీసీ కార్గో(RTC Cargo)లో అవినీతి బాగోతం బయటపడింది. డబ్బులు గోల్ మాల్ అయ్యాయి. పార్శిల్ బుకింగ్ సొమ్మును ఎప్పటికప్పుడు సంస్థకు జమ చేయకపోవడంతో ఈ బాగోతం బయటపడింది. పది రోజుల నుంచి ఆర్టీసీ …
-
తన హయాంలోనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జనసేన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ …
- West GodavariAndhra PradeshLatest NewsMain NewsPolitical
కేంద్రంలో మోదీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది..
ఎన్డీయే కూటమిలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇక్కడ అనేక మంది హేమ హేమిలు తలపడ్డారు. గెలుపొందారని పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇంతటి అవకాశం నాకు ఇచ్చిందన్నారు. కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని, రాష్ట్రంలోఅరాచక …
- Andhra PradeshLatest NewsPoliticalWest Godavari
అభివృద్ధిని చూసి ఓర్వలేక మాపై బురద చల్లుతున్నారు – దూలం వినయ్
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు దూలం వినయ్ ప్రెస్ మీట్ నిర్వహించి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించే వ్యక్తి అన్ని పార్టీలకు …
- West GodavariAndhra PradeshLatest NewsMain NewsPolitical
స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..
ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి టీడీపీ కూటమికి చెక్ పెడతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు (Veturi Shivaramaraju) ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. టీడీపీ …
-
నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయం.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయంలో టిడిపి బిజెపి జనసేన కూటమి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు, బిజెపి …
-
శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం (Rathotsavam) శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం (Mahotsavam) పెదనిండ్రకొలను గ్రామంలోని స్వయంభూ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం (Rathotsavam) వైభవంగా కన్నుల …