యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ …
Telangana
-
-
అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను ఏకిపారేశారు. క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వనాశనం చేశారని …
- TelanganaLatest NewsMain NewsPoliticalPoliticsRangareddy
బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్ కేసీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలోఅసెంబ్లీకి కేసీఆర్ అటెండ్ …
-
తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. …
-
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని విమర్శించడంలో పోటీలు పడుతున్నారని విమర్శించారు. …
-
ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని, ప్రజలు బుద్ధి చెప్పిన జ్ఞానోదయం రాలేదు..! అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించు గాక …
-
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిందన్నారు. తెలంగాణపై …
-
యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ లో BJP విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు మరియు …
-
మహేశ్వరంలోని ఆర్కేపురంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రారంభించిన డ్రైనేజ్, వాటర్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్ లో రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబితా తెలిపారు. …
-
జీహెచ్ఎంసీ పరిధిలోని దోమల ఉత్పత్తి ప్రదేశాల్లో వాటి నివారణకు గాంబూజియా, ఆయిల్ బాల్స్ వేయాలని కమిషనర్ ఆమ్రాపాలి..అధికారులను ఆదేశించారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్క. మ్యూనిటీ …