రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సంక్షేమ వసతిగృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని.. పీవీ నర్సింహా రావు హయాంలో తొలిసారిగా సర్వేల్లో సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించారని గుర్తుచేశారు. సర్వేల్లో చదివిన …
Rangareddy
-
-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు… గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను …
-
రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎసిబి వలకు చిక్కాడు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని …
- TelanganaLatest NewsMain NewsPoliticalPoliticsRangareddy
బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్ కేసీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలోఅసెంబ్లీకి కేసీఆర్ అటెండ్ …
- TelanganaLatest NewsMain NewsRangareddy
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్
తెతెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు …
- TelanganaLatest NewsMain NewsRangareddy
సెక్రటేరియట్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సెక్రటేరియట్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం . కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై చర్చ . రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.రుణమాఫీ, రైతు …
-
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తోలిసారిగారేపు హైదారాబాద్ కు రానున్న కేంద్ర మంత్రులు రానున్నారు . కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు , బేగం …
-
పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ …
-
రంగారెడ్ది జిల్లా(Rangareddy District), చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల కేంద్రంలోని హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ విజయ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్ మొయినాబాద్ మండల గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య …
-
నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారు. చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ, కేసారం గ్రామాల చెందిన సుమారు వంద మంది …