బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్ కేసీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలోఅసెంబ్లీకి కేసీఆర్ అటెండ్ …
Politics
-
-
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని విమర్శించడంలో పోటీలు పడుతున్నారని విమర్శించారు. …
-
ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని, ప్రజలు బుద్ధి చెప్పిన జ్ఞానోదయం రాలేదు..! అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించు గాక …
-
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము జగన్ కు ఉందా? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిందో ఆర్థిక సర్వే 2022-23 …
-
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని …
-
లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ నేతలు హిందువులే కాదని… వారు నిరంతరం హింస, ద్వేషం గురించే ఆలోచిస్తుంటారని రాహుల్ లోక్ సభలో ధ్వజమెత్తారు. రాహుల్ ప్రసంగంలోని …
-
పి గన్నవరం నియోజవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పెన్షన్ దారులకు పెన్షన్ అందించారు. ఎన్టీఆర్ భరోసా క్రింద గత మూడు నెలల నుంచి నెలకి ₹1000 గా 3000 కూటమి ఇచ్చిన హామీ …
-
జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మారోసారి వివాదాస్పదమైంది. ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్ఎస్కు సిద్ధమయ్యారు. ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించిన …
-
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచిన కాంగ్రెస్ కు ధీటుగా బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తుందా? రాష్ట్రంలో 8 లోక్ సభ స్థానాలు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ ప్లాన్ ఏమిటి ? కేంద్ర …
-
ఏపీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగ్ .జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ …