Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Andhra Pradesh నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

by Satya
నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు. నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది . ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్టిఏ ఎందుకు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కాంలో ఉంది. కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . లేటుగా వచ్చినందుకు గ్రెస్ మార్కులు ఇచ్చామని సిగ్గు లేకుండా సమర్ధించు కుంటున్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయి . 67 మంది టాపర్స్ గా నిలవడం అస్సలు ఎలా సాధ్యం అవుతుంది .

ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ మీద లేదా . ఎన్నికల టైం చూసుకుని ఎన్టిఏ టైం చూసుకుని ఫలితాలు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి మోది జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలి . నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్,చంద్రబాబు సమాధానం చెప్పాలి .బీజేపీ ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పేపర్ లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ప్రశ్నించారు .

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
    ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
  • హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
    స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
  • ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
    ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
  • విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..
    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
  • యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..
    యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010938
Total views : 70876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.