కుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు …
Andhra Pradesh News
-
-
ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. …
-
భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా …
- Andhra PradeshLatest NewsMain News
నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉంది
నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందన్నారు. ఏఏవో పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఒక అడ్వకేట్గా తన మనసు చలించి అన్యాయాన్ని అరికట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.వైఎస్ షర్మిల తనపై నిరాధార …
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుయనున్నాయి. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రాత్రి …
-
నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్రపరిదిలో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో తెలంగాణ నుండి బస్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు …
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పటల్ లో 1562 పడకలు ఉన్నాయని తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా అదనపు పడకలు కూడా …
-
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్రంలో పడవబోల్తా పడిన ఘటనలో ఆరుగురు మత్సకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్నండగా ఈ ప్రమాదం జరిగింది.సముద్రంలో వేంగగా వీస్తున్న గాలులకు, …
-
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్ద వరకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు ఉదయానికి 47.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నిన్న ఉదయం నుంచి …
-
విశాఖ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విశాఖలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని….పారిశ్రామిక వృద్ధితో ధూళి కారకాలు, కాలుష్య కారకాల సాంద్రత కూడా ఎక్కువగా ఉందన్నారు. కాలుష్య …