ఇటీవల కృష్ణా నది కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఆ ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు. కృష్ణానది కరకట్టపై …
Krishana
-
-
విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో …
-
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ కు మద్ధతుగా తనయుడు జోగి రాజీవ్ ఎన్నికల ప్రచారం.. Follow us on : Facebook, Instagram, YouTube & Google News జోగి రాజీవ్ …
-
PM Modi Road Show : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడంతో …
-
వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి …
-
పెదపాడు మండలం రాజుపేట లో వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (YCP MLA Abbayya Chowdary) ఎన్నికల ప్రచారంలో ఆర్భాటాల కోసం ట్రాక్టర్ పై గ్రామంలోని పిల్లలను ఎక్కించి చక్కర్లు కొట్టారు. ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చేపల …
-
విజయవాడకు సుజనా చౌదరి (Sujana Chowdary) పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు …
-
కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం: ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్ ని సమయములో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం, తమను దుర్భాషలాడటం …
-
కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము (Venigandla Ramu) ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్ …
- KrishanaAndhra PradeshLatest NewsMain NewsPolitical
భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా. రోషన్ కుమార్ (Songa Roshan Kumar) చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో …