మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో అభివృద్ధి చేపట్టాలని గత రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేసిన అనుభవం మంత్రి కొండ సురేఖ తమది అంటూ తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి . ప్రోటోకాల్ పాటిస్తూనే అభివృద్ధి చేపడతామంటూ ఈ సందర్భంగా సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి .
మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆటంకం కలిగిందని, ఇకమీదట సకాలంలో పంపిణీ చేపడతామని,గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూములు లబ్ధిదారులకు చేరవేస్తామని, నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎక్కువగా గురయ్యాయంటూ బాధితులకు భూమి చేరేలా కృషి చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేసినట్టుగా కలిసి అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు మంత్రి కొండ సురేఖ . గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి చేపట్టడానికి మంత్రులకు ఏలాంటి అధికారం ఉండేవి కాదని కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికై అందరు మంత్రులు కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు మంత్రి . ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలింగడం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
- కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 214629