మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో అభివృద్ధి చేపట్టాలని గత రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేసిన అనుభవం మంత్రి కొండ సురేఖ తమది అంటూ తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి . ప్రోటోకాల్ పాటిస్తూనే అభివృద్ధి చేపడతామంటూ ఈ సందర్భంగా సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి .
మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆటంకం కలిగిందని, ఇకమీదట సకాలంలో పంపిణీ చేపడతామని,గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూములు లబ్ధిదారులకు చేరవేస్తామని, నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎక్కువగా గురయ్యాయంటూ బాధితులకు భూమి చేరేలా కృషి చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేసినట్టుగా కలిసి అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు మంత్రి కొండ సురేఖ . గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి చేపట్టడానికి మంత్రులకు ఏలాంటి అధికారం ఉండేవి కాదని కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికై అందరు మంత్రులు కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు మంత్రి . ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలింగడం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.