మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో అభివృద్ధి చేపట్టాలని గత రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేసిన అనుభవం మంత్రి కొండ సురేఖ తమది అంటూ తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి . ప్రోటోకాల్ పాటిస్తూనే అభివృద్ధి చేపడతామంటూ ఈ సందర్భంగా సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి .
మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆటంకం కలిగిందని, ఇకమీదట సకాలంలో పంపిణీ చేపడతామని,గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూములు లబ్ధిదారులకు చేరవేస్తామని, నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎక్కువగా గురయ్యాయంటూ బాధితులకు భూమి చేరేలా కృషి చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేసినట్టుగా కలిసి అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు మంత్రి కొండ సురేఖ . గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి చేపట్టడానికి మంత్రులకు ఏలాంటి అధికారం ఉండేవి కాదని కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికై అందరు మంత్రులు కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు మంత్రి . ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలింగడం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.