Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గజరాజుల తరలింపు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గజరాజుల తరలింపు.

by CVR NEWS

చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగు ఏనుగుల శిబిరం నుంచి మన్యం జిల్లా పార్వతీపురానికి గజరాజులను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో ఈ తరలింపును చేపట్టారు. ఏనుగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వైద్య బృందాలు, అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు నిర్వహిస్తున్నారు. గజరాజులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు అటవీ సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తరలింపు ప్రక్రియను దశలవారీగా పూర్తి చేసి ఏనుగులను సురక్షితంగా పార్వతీపురంలోని నిర్దేశిత ప్రాంతానికి చేర్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: