గుంటూరు జిల్లా తుళ్లూరులో అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు. చర్చికి వచ్చిన ఓ మహిళల పై దుర్భాషలాడారు. మరో ప్రాంతంలో కారుకు అడ్డు వచ్చాయని గొర్రెలపై కారు ఎక్కించి కాపరి పై కర్రలతో దాడి …
Guntur
-
- Andhra PradeshGunturLatest NewsMain News
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు
వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, బిజెపి,జనసేనపార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.రాష్ట్రంలో 65, 18,496 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు . పెరిగిన పెన్షన్ 4000 తో పాటుగా గత మూడు …
-
గుంటూరు జిల్లా… పశ్చిమ నియోజకవర్గం.. 5వ రౌండ్. టీడీపీ అభ్యర్ధి గళ్ళా మాదవి – 28192, వైసీసీ అభ్యర్ధి విడదల రజిని – 14178 టీడీపీ ఆధిక్యత – 14,014.
-
పల్నాడు జిల్లా…. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు.. సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు… చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ …
-
గుంటూరు జిల్లా: గుంటూరు పార్లమెంటు….5 రౌండ్. వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య -17,898 టీడీపీ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ – 34,289 టీడీపీ కూటమి పార్లమెంట్ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ –16,391ఆధిక్యత. పొన్నూరు నియోజకవర్గం…. …
-
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి …
-
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Jagan) గుంటూరు జిల్లా(Guntur District)లో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. చంద్రబాబు(Chandrababu) తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే… నన్ను …
-
గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి(Mangalagiri)లో పచ్చళ్ల కంపెనీ(Pachalla Company)లో పనిచేసే మహిళలతో నారా బ్రాహ్మణి(Nara Brahmini) ముచ్చటించారు. ఆటోనగర్ లోని పచ్చళ్ల పరిశ్రమలో మహిళా కార్మికులతో కలిసి ఆమె పచ్చడి తయారీలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పాల్గొన్న నారా …
-
ఏపీ ఎన్నికలకు టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో (NDA Manifesto) విడుదల చేసారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, బీజేపీ ముఖ్యనేతలు …
-
అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. …