పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి …
Guntur
-
-
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Jagan) గుంటూరు జిల్లా(Guntur District)లో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. చంద్రబాబు(Chandrababu) తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే… నన్ను …
-
గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి(Mangalagiri)లో పచ్చళ్ల కంపెనీ(Pachalla Company)లో పనిచేసే మహిళలతో నారా బ్రాహ్మణి(Nara Brahmini) ముచ్చటించారు. ఆటోనగర్ లోని పచ్చళ్ల పరిశ్రమలో మహిళా కార్మికులతో కలిసి ఆమె పచ్చడి తయారీలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పాల్గొన్న నారా …
-
ఏపీ ఎన్నికలకు టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో (NDA Manifesto) విడుదల చేసారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, బీజేపీ ముఖ్యనేతలు …
-
అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. …
-
వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించటమంటే… అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్ సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మాకాలు మాత్రం …
-
సెల్ ఫోన్ పేలి (Mobile Blast) 11 ఏళ్ల బాలికకు తీవ్రగా యాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి …
-
రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. …
-
పల్నాడు జిల్లా.. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జన్మదినం సందర్బంగా పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా 74 వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ …
-
AP: ఉమ్మడి గుంటూరు జిల్లా జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య. బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా …