రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సాగునీరు, త్రాగునీరు శాశ్వతంగా అందించే దిశగా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య ఆటో నగర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిగా ప్రారంభించేది ఆటో నగర్ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఖచ్చితంగా చిలకలూరిపేటలో మరోసారి వైసిపి జెండాను ఎగురవేసి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించటానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి